నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది
జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొరకడం ఇబ్బందిగా ఉంది . అందరికి అందుబాటులో లేదు . ఆనందయ్య ఆయుర్వేద మందు దొరికేంత వరకూ , తమిళనాడు లో
తయారయ్యే " కబాసుర కుడినీర్ " ఆయుర్వేద కషాయం తాగి కరోనా రాకుండా కొంతవరకూ జాగ్రత్తగా ఉండవచ్చు . ఈ " కాబాసుర కుడినీర్ " కాషాయం ప్యాకెట్లు చిత్తూరు జిల్లాలో
ఆయుర్వేద మందులషాపులలో లభిస్తున్నాయి . ఈ కషాయం హానికరమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డగించి మన
ప్రాణాలను కాపాడుతుంది . కరోనాకు సరైన మందు కాకపోవచ్చు కానీ , ప్రస్తుత పరిస్థితులలో ఈ కషాయం కొన్ని రకాల వైరస్ ను
అడ్డగించి మన శరీరం రోగాల బారిన పడకుండా శక్తివంతంగా తయారుచేస్తుంది . ఈ కషాయం కూడా దొరకని పక్షంలో
మన వంటింట్లో ఉన్న మిరియాలు , ధనియాలు , జిలకర , యాలుకలు , సొంటి , లవంగము ,
దాల్చిన చెక్క , వాము , సోంపు వీటిని తగినంతగా నీళ్ళలో వేసి మరిగించి వడగట్టి రోజుకు ఒకటి లేదా ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగినా కూడా మంచి
ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు తెలియచేస్తున్నారు . " కబాసుర కుడినీర్ " కషాయం తిరుపతి మునిసిపల్ కార్యాలయం బస్ స్టాప్ ఎదురుగా , మార్కెట్ గేట్ కుడిపక్కన నరసు షాపునందు లభించును మరిన్ని వివరములకు 9032170707 .
Showing posts with label కరోనాకు కాషాయం. Show all posts
Showing posts with label కరోనాకు కాషాయం. Show all posts
Saturday, 22 May 2021
Subscribe to:
Posts (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...