తిరుపతి శిల్పారామంలో " గాంధి శిల్ప బజార్ 2021" ఈనెల 22 - 31 వరకు హ్యాండీ క్రాఫ్ట్ మేలా జరుగుతున్నది . ఇందులో బెడ్ షీట్లు , శారీస్ , లేడీస్ పర్సులు , చిన్నపిల్లలకు బొమ్మలు , వాల్ హ్యంగింగ్ పెయింటింగ్స్ , రుద్రాక్ష మాలలు , ఫ్లవర్ వేజ్ తదితరములైన కళాత్మక హ్యాండీ క్రాఫ్ట్స్ కనువిందు చేస్తున్నాయి . ఈ నెల 22 వ తేదీన మొదలైన గాంధి శిల్ప బజార్ ఈ నెల 31 వ తేదీన ముగియనున్నది .
Advertisement

