Showing posts with label ఫోటో స్టూడియె కస్టమర్లకు మనవి. Show all posts
Showing posts with label ఫోటో స్టూడియె కస్టమర్లకు మనవి. Show all posts

Friday, 26 March 2021

ఫోటో స్టూడియె కస్టమర్లకు మనవి

            ఫొటో నిత్యావసర వస్తువులకిందికి రాదు . అనగా ప్రతి రోజూ ఉపయోగ పడేదీ కాదు , ప్రతిరోజూ అవసరపడేదీ  కాదు .    ఎప్పుడో ఒకసారి ఫోటోలతో అవసరమొస్తుంది . పాస్ పోర్టు సైజు ఫోటోలు 8 కాపీలు రు.100 ప్రకారం తెలుగు రాష్ట్రాలలో స్టుడియో వారు చార్జ్ చేస్తున్నారు. కస్టమర్లేమో 10 సంవత్సరాల క్రీందటి  దటి ధర ప్రకారం 50 రూపాయలే కదా  అంటుంటారు .   కెమెరాలు , ప్రీంటర్లు , బాడుగ , కరెంట్ బిల్లు , పెట్రోలు , నిత్యావసర వస్తువులు , పిల్లల స్కూలు ఫీజులూ , బట్టలు , బంగారు , పదింతలు పెరిగాయి . కానీ ఫోటోల ధరలు అంతగా పెరగలేదు . కానీ కస్టమర్లు , యల్ ఐ సి ఏజెంట్లు మాకు ఒక్క కాపీ చాలు లేదా రెండు కాపీలు చాలు అని అంటుంటారు . అలా వీలు పడదు , ఒక షీట్ లో 8 కాపీలు మాత్రమే ప్రింట్ అవుతాయి , కావున కస్టమర్లు గమనించి 8 కాపీల చొప్పున మాత్రమే తీసుకోవలసి వస్తుందని ఫోటో గ్రాఫర్లు తెలియచేస్తున్నారు .

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...