మళ్ళ్ళీ కరోనా కేసులు పెరగడంతో ఏం చెయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాము . కరోనా కంట్రోల్ చెయడానికి ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే , ఉదయం 4 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటలవరకూ వ్యాపార సంస్థలు తెరుచుకోడానికి సమయాన్ని కేటాఇస్తే బాగుంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు . తీవ్రమైన ఎండ ఒకప్రక్క , కరోనా ఒక ప్రక్క , ప్రజల వద్ద డబ్బులు లేకపోవడం ఇలా అనేక కారణాలవల్ల మద్యాహ్నం 2 గంటల నుండి ప్రజలు బయట తిరగడం లేదు . వ్యాపారులు ఉదయం నుండి రాత్రి వరకూ కాచుకు కూర్చున్నా , మధ్యాహ్నం పైన వ్యాపారాలు జరగడం లేదని , ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వ్యాపారాలు నడుపుకోడానికి సమయం ఇస్తే చాలని , వ్యాపార సంస్థల యజమానులు అభిప్రాయపడుతున్నారు .
Showing posts with label లాక్ డౌన్ సమయం కేటాయింపు. Show all posts
Showing posts with label లాక్ డౌన్ సమయం కేటాయింపు. Show all posts
Monday 19 April 2021
లాక్ డౌన్ సమయం కేటాయింపు
Subscribe to:
Posts (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...